Here We are Presenting Latest news and Updates in AP and Telangana.
Please Folow our latest updates.
Get link
Facebook
X
Pinterest
Email
Other Apps
Comments
Popular posts from this blog
H.C.U historey :- hcu forest-హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాలు.. ప్రభుత్వానివా? యూనివర్సిటీవా? విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో కొన్ని రోజులుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం మనకు తెలిసిందే. ఈ ఉద్రిక్త వాతావరణానికి కారణం.. సర్వే నం.25లో 400 ఎకరాల భూమిని ఐటీ కంపెనీలకు విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడమే. ఒకవైపు యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, మరోవైపు ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎందుకు మొదలైంది? ఆ భూములు యూనివర్సిటీవేనా? ప్రభుత్వం ఏం చెబుతోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. దాదాపు 50 ఏళ్ల కిందట 1975లో గచ్చిబౌలి ప్రాంతంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. మొదట్లో, అబిడ్స్లోని గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరగతులు నిర్వహించేవారు. ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు. అప్పట్నుంచి అక్కడే కొనసాగుతోంది. అయితే, ఈ భూముల గురించి వివాద...
అల్లుడితో పారిపోయిన అత్త సాధారణంగా ఒక అబ్బాయి, అమ్మాయి ప్రేమించుకుని, పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు రకరకాల కారణాలతో ఇరు కుటుంబ పెద్దలు అడ్డుకుంటారు. వీరి ప్రేమకు ఆస్తులు, కులాలు, మతాలు అడ్డుగా నిలుస్తాయి. కొందరు రాజీ పడి విడిపోగా.. మరికొందరు పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుంటారు. ఇలాంటి సంఘటనలు ఎన్నో సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చూస్తుంటాం. ప్రేమ ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో తెలియదు. కానీ, ఇప్పుడున్న ప్రేమ మాత్రం వావి వరుసలు లేకుండా ఉంటుంది. సరిగా ఇలాంటి ఓ వార్త నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. పది రోజుల్లో కూతురి వివాహం అనగా .. ఓ తల్లి అమ్మాయికి కాబోయే వరుడితో పారిపోయింది. ఈ విచిత్ర సంఘటన ఉత్తర్ప్రదేశ్లో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్లో ఈ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. నాలుగు నెలల క్రితం ఓ మహిళ కూతురికి పెళ్లి చేయడం కోసం ఓ యువకుడిని చూసింది. అతనితోనే కూతురికి నిశ్చితార్థం జరిగింది.పెళ్లికి మరో 9 రోజుల సమయం మాత్రమే ఉందనగా.. అమ్మాయి తల్లి కాబోయే అల్లుడితో పారిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. పెళ్లి షాపింగ్కు వెళ్తున్నామని ఇంట్లో చెప్పి వెళ్లిన అ...
అది రాయి దాడి కాదు... ఒక వడ్డెర కులస్తుడి జీవితాన్ని జగన్ నాశనం చేశారు: ఏబీ వెంకటేశ్వరరావు శవాలపై రాజకీయాలు చేసే వ్యక్తి జగన్: ఏబీవీ రాయి దాడి కేసులో సతీశ్ను బలిపశువును చేశారని ఆరోపణ గజమాల దెబ్బను రాయి దాడిగా చిత్రీకరించి లబ్ధి పొందారన్న ఏబీవీ సతీశ్ను, అతని కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ కేసు మూసివేసి, బాధితుడికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి గత ఎన్నికల సమయంలో మాజీ సీఎం జగన్ పై విజయవాడలో జరిగింది రాయి దాడి కానే కాదని, అది కేవలం రాజకీయ లబ్ధి కోసం అల్లిన కట్టుకథ అని మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఘటనను అడ్డం పెట్టుకుని, అమాయకుడైన వడ్డెర కులానికి చెందిన సతీశ్ అనే యువకుడి జీవితాన్ని, అతని కుటుంబాన్ని జగన్ నాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శవాలపై పేలాలు ఏరుకుంటూ, మనుషుల జీవితాలతో చెలగాటమాడే నైజం జగన్దని ఆయన తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఏబీ వెంకటేశ్వరరావు నేడు విజయవాడలో 'రాయి దాడి' కేసులో నిందితుడిగా చిత్రికరించబడి, 45 రోజుల పాటు అక్రమంగా జైలు జీవితం గడిపిన...
Comments
Post a Comment