పవన్ కుమారుడికి ప్రమాదం స్పందించిన YS జగన్


 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదంలో గాయపడిన ఘటనపై వైసీపీ అధినేత జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


 ఈ ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడ్డాడని తెలిసి షాక్ అయ్యా.



 ఈ క్లిష్ట పరిస్థితిలో ఆ కుటుంబానికి అండగా ఉంటాం;

 మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న;



 అని వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలు రాసుకొని వచ్చారు


Comments

Popular posts from this blog